Author: admin

యువ న్యాయవాదుల పట్ల హైకోర్టు న్యాయమూర్తి తీరు అభ్యంతరకరం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ జస్టిస్ టి రాజశేఖర్ రావు ముందు విచారణ సందర్భంగా ఒక యువ న్యాయవాదిని ఏకపక్షంగా 24 గంటలు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారని ఇటీవల వచ్చిన వార్తలపై న్యాయవాది పరిషత్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేస్తుందని…

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

నలుగురు అరెస్ట్ చౌటుప్పల్, ప్రజాజాగృతి, మే 02 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. వలిగొండ రోడ్డులోని హెచ్‌ఎండీఏ వెంచర్‌లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి…

ఇంటర్ ఫలితాలలో ఎస్ఎస్ఆర్ విద్యార్ధుల ప్రతిభా

నిజామాబాద్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 12 : ఇంటర్మీడియట్ 2025-26 ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభచాటారు. ఆదివారం వెలువడిన రిజల్ట్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కుందేన్ అఖిల్ ఎంపీసీ లో 1000 /869 మార్కులు…

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

నిజామాబాద్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 03 : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన…

చౌటుప్పల్‌లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

చౌటుప్పల్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 2 : చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో మిన్నంటాయి. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో గల పెరుమాండ్ల ఆంజనేయస్వామి దేవస్థానం నుండి శనివారం హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేవాలయ…

ఎల్లగిరిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి

చౌటుప్పల్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 02 : చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ పరిధిలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ కంఠమహేశ్వర గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ…

పకడ్బందీగా ప్రజా పాలన — ప్రగతి ప్రణాళిక

చౌటుప్పల్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 02 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామ రైతు వేదికలో గురువారం ’99 రోజుల ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బోయ కాకి శ్రీలత…

విజయవంతమైన గ్రామ, వార్డు సభలు

నిజామాబాద్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 02 : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో నిర్వహించిన గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాలలోని 146 వార్డులలో నిర్వహించిన వార్డు…

బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

చౌటుప్పల్, ప్రజా జాగృతి : చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల అధికారులు చెన్నూరి రాధా కిషన్ రావు, కానుగుల వెంకటయ్యల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు…